నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్లో పాకిస్థాన్పై భారత జట్టు 61 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ చిరస్మరణీయ గెలుపు కంటే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన సొంత జట్టుపైనా, క్రికెట్ బోర్డుపైనా చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్తో తలపడటానికి కూడా పాక్ జట్టు అర్హత లేదన్నట్లు ఆయన మాట్లాడారు. ఏబీపీ న్యూస్తో మాట్లాడుతూ పాకిస్థాన్ ఓటమిపై […]
The post సొంత జట్టుపై నిప్పులు చెరిగిన షోయబ్ అక్తర్ appeared first on Navatelangana.
Leave A Comment