• Login / Register
  • Site Logo

    సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

    Rss వార్తలు

    నవతెలంగాణ-పాలకుర్తిసైబర్ నేరాల పట్ల విద్యార్థినీ, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పాలకుర్తి సీఐ వంగాల జానకి రామ్ రెడ్డి సూచించారు. పోలీస్ అమరుల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో సుధా టెక్నో స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై దూలం పవన్ కుమార్ తో కలిసి సిఐ జానకిరామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి […]

    The post సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment