సిటీ ట్రైనింగ్ సెంటర్తో పోలీస్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలుమహిళల భద్రత కోసమే భరోసా కేంద్రాలు : డిజిపి బి.శివధర్ రెడ్డిరాచకొండలో సిటీ ట్రైనింగ్ సెంటర్కు శంకుస్థాపనభరోసా, కమాండ్ కంట్రోల్ సెంటర్ల ప్రారంభం నవతెలంగాణ-సిటీబ్యూరోసైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్శాఖ కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను మరింత బలోపేతం చేసి, వారికి అవసరమైన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని డిజిపి బి.శివధర్ రెడ్డి తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో నిర్మించనున్న సిటీ […]
The post సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టేందుకు కృషి appeared first on Navatelangana.
Leave A Comment