• Login / Register
  • Site Logo

    సైబర్ ఆర్థిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    Rss వార్తలు

    ఎస్ఐ బిట్ల పెర్సిస్నవతెలంగాణ – ముధోల్ప్రతి ఒక్కరు సైబర్ ఆర్థిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ అన్నారు. ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో మంగళవారం రాత్రి పోలిస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మూఢనమ్మకాల పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా సైబర్ నేరాల పై విడియో రూపంలో ప్రదర్శించారు.అలాగే మూఢనమ్మకాల పై ప్రముఖ మెజిషన్ సుధాకర్ అవగాహన కల్పించారు.ఆనంతరం ఎస్ఐ మాట్లాడారు. అపరిచిత వ్యక్తులు పోన్ చేస్తే ఓటిపి చెప్పవద్దున్నారు. […]

    The post సైబర్ ఆర్థిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment