• Login / Register
  • Site Logo

    సైన్స్- మూఢవిశ్వాసాలపై సదస్సు కరపత్రాల విడుదల

    Rss వార్తలు

    నవతెలంగాణ – వనపర్తి మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తా టీఎన్జీఓ ఆఫీసులో నవంబర్ 9న ‘సైన్స్ – మూడవిశ్వాసాలు’అంశంపై నాస్తిక సమాజం ఆధ్వర్యంలో జరగనున్న ఉమ్మడి జిల్లా సదస్సు కరపత్రాలను వనపర్తి సిపిఐ జిల్లా ఆఫీసులో సోమవారం నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాస్తిక సమాజం వనపర్తి జిల్లా కార్యదర్శి భాస్కర్ తదితరులు మాట్లాడుతూ మతం మత్తుమందు అని కార్ల్ మార్క్స్ అన్నారని, ఆయా మతాలను అనుసరిస్తున్న వారు మత గ్రంథాల్లో ఎన్నో లొసువులు ఉన్న […]

    The post సైన్స్- మూఢవిశ్వాసాలపై సదస్సు కరపత్రాల విడుదల appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment