• Login / Register
  • Site Logo

    సైన్స్ సెమినార్ లో ఉన్నత పాఠశాల విద్యార్థినికి ప్రథమ స్థానం

    Rss వార్తలు

     నవతెలంగాణ-జన్నారంజిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన సైన్స్ సెమినార్ లో ప్లాస్టిక్ వాడకం తగ్గించడం అనే అంశంలో కలమడుగు ఉన్నత పాఠశాల కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని మంతెన అభిజ్ఞ మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య  చేతుల మీదుగా బహుమతి పొందడం జరిగింది. ఈ సందర్భంగా జన్నారం మండల విద్యాధికారి ఎన్. విజయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కట్ట రాజమౌళి జిల్లా మొదటి స్థానం సాధించిన విద్యార్థిని మంతెన అబిజ్ఞ […]

    The post సైన్స్ సెమినార్ లో ఉన్నత పాఠశాల విద్యార్థినికి ప్రథమ స్థానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment