నవతెలంగాణ-హైదరాబాద్: ఇస్లామాబాద్ జి-11 ప్రాంతంలోని జిల్లా, సెషన్స్ కోర్టులో మంగళవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు . ఈ పేలుడు శబ్దం ఆరు కిలోమీటర్ల వరకు వినిపించింది. అయితే తాజాగా కోర్టులో ఆవరణలో బాంబు పేలుళ్లులను నిరసిస్తూ ఆ దేశవ్యాప్తంగా న్యాయవాదలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్ బార్ కౌన్సిల్(IBC), రావల్పిండి బార్ అసోషియేషన్(RDBA) ఈ బాంబు దాడిని తీవ్రంగా ఖండించాయి. న్యాయానికి చిహ్నమైన కోర్టు ఆవరణలో […]
The post సెషన్స్ కోర్టులో పేలుళ్లు..విధులు బహిష్కరించిన లాయర్లు appeared first on Navatelangana.
Leave A Comment