• Login / Register
  • Site Logo

    సెయింట్ పాల్ హైస్కూల్లో స్వచ్ఛ భారత్

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి  సెయింట్ పాల్ హైస్కూల్లో  మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్లను తొలగించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో చేస్తున్న మా ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 28 వారాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వచ్ఛ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ వంతుగా […]

    The post సెయింట్ పాల్  హైస్కూల్లో  స్వచ్ఛ భారత్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment