ప్రభుత్వం పారదర్శకత ప్రదర్శించాలి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ న్యూఢిల్లీ : సెక్యులరిజాన్ని నిజ జీవితంలో అమలు చేయాలని, ఆచరణలో చూపాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ అన్నారు. మతపరమైన అణచివేత, సెక్యులరిజం వంటి విషయాల్లో ప్రభుత్వం పారదర్శకత, న్యాయపరమైన నిష్పాక్షికత చూపాలని చెప్పారు. భారత్లో సెక్యులరిజమంటే ప్రభుత్వం ఏ మతానికీ అనుకూలంగా లేకుండా, ఏ మతాన్నీ శిక్షించకుండా ఉండడమని చెప్పారు. అయితే ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే అధికారులు, సిబ్బంది వేర్వేరు మతాలు, […]
The post సెక్యులరిజాన్ని ఆచరణలో చూపాలి appeared first on Navatelangana.
Leave A Comment