ముంబయి : ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్లు ముగియకముందే, సూపర్8 బెర్త్లు ఖరారు అయ్యాయి. బుధవారం పాకిస్తాన్, నమీబియా మ్యాచ్లో పాక్ విజయం సాధించటంతో.. గ్రూప్-ఏ నుంచి భారత్తో పాటు పాకిస్తాన్ ముందంజ వేసింది. దీంతో సూపర్8 రేసుకు తెరపడింది. గ్రూప్-డి నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించగా.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ చేరుకున్నాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే ఆఖరు8కు చేరాయి. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్కు భంగపాటు తప్పలేదు. శుక్రవారంతో గ్రూప్ దశ […]
The post సూపర్8 బెర్త్లు ఖరారు appeared first on Navatelangana.
Leave A Comment