– 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పున్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషిగా తేలి మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్ కోలీని నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులకు సంబంధించి అతడిపై ఉన్న ఆరోపణలపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో […]
The post సురేందర్ కోలీ నిర్ధోషి appeared first on Navatelangana.
Leave A Comment