కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఏఐ జాక్టో వినతిస్పష్టమైన హామీ ఇవ్వని కేంద్ర మంత్రి నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోసుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏఐ జాక్టో) నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంటులో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఏఐ జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యులు సీఎన్ భార్తి, చావ రవి, కత్తి నరసింహారెడ్డి, బసవరాజ్ గురికార్, కమలాకాంత త్రిపాఠి, సీపీఐ(ఎం) […]
The post సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment