నవతెలంగాణ-హైదరాబాద్: సర్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో తన వాదనలను విన్పించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ ద్వారా ఉద్దేశపూర్వంగా ఓట్లను తొలగిస్తున్నారని, ఈ సర్వేతో లక్షల్లో నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని ధర్మాసనం ముందు ఆవేదన వ్యక్తంచేశారు. బతికున్న వారిని కూడా ‘చనిపోయినట్టు గా ప్రకటించారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి సుమారు 8,300 మంది మైక్రో అబ్జర్వర్లను తీసుకువచ్చి, […]
The post సుప్రీంకోర్టులో సర్పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు appeared first on Navatelangana.
Leave A Comment