నవతెలంగాణ-కమ్మర్ పల్లి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ( ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు) గా క్యాబినెట్ హోదాతో నియమితులైన బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డినీ మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శుక్రవారం సుదర్శన్ రెడ్డిని తన నివాసంలో కలిసి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సలహాదారులుగా నియామకమైనందుకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుదర్శన్ […]
The post సుదర్శన్ రెడ్డిని కలిసిన వేణుగోపాల్ యాదవ్ appeared first on Navatelangana.
Leave A Comment