• Login / Register
  • Site Logo

    సుందిళ్ల ఆలయంలో ఆర్టిఐ కమిషనర్లు

    Rss వార్తలు

    నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని( ఆర్టిఐ) స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు పి.శ్రీనివాసరావు, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిలు బుధవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి రుద్రపట్ల జయంత్ శర్మ, స్వామి వారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు. అనంతరం ఆలయ ఈఓ కొండపర్తి రాజ్ కుమార్, ఆలయ చైర్మన్ కొర కొప్పుల సత్యనారాయణ గౌడ్, కమిషనర్లను శాలువాతో సన్మానించారు. వారి […]

    The post సుందిళ్ల ఆలయంలో ఆర్టిఐ కమిషనర్లు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment