• Login / Register
  • Site Logo

    సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్ళను ప్రారంభించిన ఎమ్మెల్యే తోటా

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మద్నూర్ మార్కెట్ పరిధిలోని ప్రయివేట్ పత్తి మిల్లు కృష్ణ ఫైబర్ ఇండస్ట్రీస్ లో మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ ను పత్తి పంట రైతులు వినియోగించుకొని, పత్తి క్వింటాలుకు రూ.8110లను […]

    The post సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్ళను ప్రారంభించిన ఎమ్మెల్యే తోటా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment