• Login / Register
  • Site Logo

    సీసీఐ ఆంక్షలు ఎత్తివేయాలని కలెక్టర్ కు వినతి..

    Rss వార్తలు

    నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ జిల్లాల ఇటివల కురిసిన వర్షాలకు పత్తి తడిసిందని, సీసీఐ నిబంధనలను ఎత్తివేసి, వెంటనే పత్తి కొనుగోలు చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. ఇటీవల కోసం తుఫాను కారణంగా  పత్తి రంగు మారిందని, కేంద్ర ప్రభుత్వం ఎకరానికి 7 కింటాలు మాత్రమే కొనుగోలు చేస్తానని షరతులు  విధించడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. […]

    The post సీసీఐ ఆంక్షలు ఎత్తివేయాలని కలెక్టర్ కు వినతి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment