బీహార్లో జీవనోపాధుల మెరుగుదల,అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలపై దృష్టిఆవిష్కరించిన సీనియర్ నాయకురాలు బృందాకరత్పాట్నా : కేంద్రంలోనూ, బీహార్లోనూ అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని, అందుకనే ప్రజల సమస్యల ఊసెత్తకుండా ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా ప్రతిష్ట దిగజార్చే నీచమైన అసత్య ప్రచారాన్ని ఎన్డీఏ నేతలు చేస్తున్నారని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బృందాకరత్ విమర్శించారు. సీపీఐ(ఎం) ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)ను శనివారం నాడు స్థానిక నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ […]
The post సీపీఐ(ఎం) మ్యానిఫెస్టో విడుదల appeared first on Navatelangana.
Leave A Comment