కల్లూరి మల్లేశం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులునవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మున్సిపాలిటీలోని 3 వ వార్డుకు సీపీఐ(ఎం) అభ్యర్థిగా మొరి గాడి రమేష్, 4 వ వార్డుకు అభ్యర్థిగా మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ లు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఆలేరు మున్సిపాలిటీ గత పాలకవర్గం నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు పేరుకుపోయాయి అన్నారు. పాలకవర్గంలోనూ ప్రజా […]
The post సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment