టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ నవతెలంగాణ-బంజారాహిల్స్గుండెపోటుతో ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో సీపీఆర్ చేయడం ద్వారా వారికి పునర్జన్మ అందించినట్టు అవుతుందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సెక్రటేరియట్ ముందు శుక్రవారం నిర్వహించిన సీపీఆర్ శిక్షణ ప్రారంభోత్సవంలో మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్తో కలిసి ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సీపీఆర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. […]
The post సీపీఆర్తో పునర్జన్మ appeared first on Navatelangana.
Leave A Comment