హైదరాబాద్ : జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు తెలంగాణ ఫెన్సింగ్ సంఘం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో 24 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. శామీర్పేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించిన ఈ సెలెక్షన్ ట్రయల్స్లో మొత్తం 71 మంది ఫెన్సర్లు పాల్గొన్నారు. ఫాయిల్లో మణికంఠ, ఇలియాజుద్దీన, సాయి నిఖిల్, తనీష్క్ జాదవ్, ఫౌజియా, శివానీ, రోషిణి, నిఖిత, ఈపీలో సంజరు, ప్రణవ్, వర్షిత, వంశీ, త్రివేణి, నజియా, చరిత, పూజ, సబ్రేలో గంగా నాయక్, హరిషాన, […]
The post సీనియర్ ఫెన్సింగ్ పోటీలకు 24 మంది appeared first on Navatelangana.
Leave A Comment