అంగీకరించని బార్ అసోసియేషన్న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవారుపై దాడి చేసిన న్యాయవాది రాకేష్ కిషోర్పై చర్యలకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి ఘటనలను విస్మరించడం ద్వారానే వాటికి తగిన సమాధానం చెప్పినట్లుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) ఈ అభిప్రాయాన్ని తిరస్కరించింది. ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాడి చేసిన న్యాయవాదిని విడుదల చేయడం వలన సుప్రీంకోర్టు ఒక జోక్గా మారిపోతుందని పేర్కొంది. ఈ దాడి కేసుపై సోమవారం […]
The post సీజేఐపై దాడి కేసు.. న్యాయవాదిపై చర్యలకు సుప్రీంకోర్టు తిరస్కరణ appeared first on Navatelangana.
Leave A Comment