నవతెలంగాణ-హైదరాబాద్: SLBCపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ను పనికట్టుకుని స్వయం ప్రకటిత మేధావులు బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. 1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ నంబర్ 306 ద్వారా శ్రీశైలం జలాలపై సర్వే చేయాలని చెప్పిందని, 1994 లోనే SLBC టన్నెల్ తవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వివరించారు. 2014 వరకు ఎందుకు SLBC […]
The post సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్ appeared first on Navatelangana.
Leave A Comment