• Login / Register
  • Site Logo

    సివిల్ సప్లై గోదాముల్లో ముక్కిపోతున్న బియ్యం

    Rss వార్తలు

    90 టన్నుల దొడ్డు బియ్యం దుస్థితి రేషన్ డీలర్ల వద్ద నిలువలపై సందిగ్ధం నవతెలంగాణ అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాల పరిధిలో 7 సివిల్ సప్లై బియ్యం గోదాములు, 553రేషన్ షాప్ లున్నాయి. 2.50 లక్షలకుపైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ఈ గోదాముల నుంచి గ్రామాలలోని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేసి రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేవారు. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ ఏడాది […]

    The post సివిల్ సప్లై గోదాముల్లో ముక్కిపోతున్న బియ్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment