రాష్ట్రం నుంచి 43 మంది ఇంటర్వ్యూకు ఎంపికఅభినందనలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీీఎస్సీ) 2025 మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో తెలంగాణ సత్తా చాటింది. రాష్ట్రం నుంచి 43మంది ఎంపికయ్యారు. ఈ మేరకు యూపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ బుధవారం వెల్లడించింది. ఆగస్టు 22 నుంచి 31 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో మొత్తం 2,736 మంది ఉత్తీర్ణత పొందారని పేర్కొంది. అర్హత సాధించిన అభ్యర్థులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ […]
The post సివిల్స్ మెయిన్స్లో తెలంగాణ సత్తా appeared first on Navatelangana.
Leave A Comment