నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ నేతన్న చౌక్ రగుడు చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. అలాగే అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి ఇలాంటి పనులు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సరైన మూల్యం […]
The post సిరిసిల్లలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం appeared first on Navatelangana.
Leave A Comment