నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామములోని శ్రీనివాస రామానుజన్ హై స్కూల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ డైరెక్టర్ శేక్.హమీద్ పాశ ఆధ్వర్యంలో విద్యార్థులకు సి.పి.ఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నాగవర్థన్ రెడ్డి మాట్లాడుతూ గుండె ఆగిన అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సిపిఆర్ శిక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.ప్రస్తుత పరిస్థితులలో గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ కావడం వలన సిపిఆర్ అనేది […]
The post సిపిఆర్ శిక్షణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి: ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment