– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ.నవతెలంగాణ-కంఠేశ్వర్: సిజెఐ బిఆర్ గవాయి పై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 17న చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని, దళిత ఆత్మగౌరవ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ తెలిపారు. దేశ రాజధానిలో అత్యున్నత న్యాయవ్యవస్థగా ఉన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి జరిగి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ కేసులు నమోదు […]
The post సిజెఐ బిఆర్ గవాయిపై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 17న చలో ఢిల్లీ appeared first on Navatelangana.
Leave A Comment