• Login / Register
  • Site Logo

    సిఐఐ సదస్సుకు ఒక్కరోజు ముందే..భారీగా ఒప్పందాలు

    Rss వార్తలు

    35 సంస్థలతో ఎంఓయులకు నిర్ణయంరెన్యూ పవర్‌ సంస్థతో రూ.62 వేల కోట్లకు ఒప్పందం విశాఖపట్నం : ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న సిఐఐ సదస్సుకు ఒక్క రోజు ముందే వివిధ సంస్థలతో చర్చల ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఒప్పందాలు కుదుర్చుకుంది. బుధవారం సాయంత్రానికే విశాఖపట్నం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ వెంటనే స్వయంగా చర్చల్లో భాగస్వాములయ్యారు. గురువారమంతా ఇదే ప్రక్రియ సాగింది. ఫలితంగా 35 సంస్థలతో ఎంఓయులు కుదుర్చుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రప్రభుత్వ అధికారులు ప్రకటించారు. […]

    The post సిఐఐ సదస్సుకు ఒక్కరోజు ముందే..భారీగా ఒప్పందాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment