• Login / Register
  • Site Logo

    సింగరేణి సమస్యలపై కేంద్రమంత్రికి వినతి

    Rss వార్తలు

    సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో..అధికారులు, కాంట్రాక్టర్లతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సమీక్షా సమావేశం నవతెలంగాణ-కొత్తగూడెంపోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ పాలకులు దోచుకుతింటున్నారని, బీఆర్‌ఎస్‌ పదేండ్లలో తీవ్రంగా దోచుకుందని, కాంగ్రెస్‌ రెండేండ్ల పాలనలోనూ అదే తీరును పుణికి పుచ్చుకుందని, తెలంగాణకు గుండెకాయ అయిన సింగరేణిలో అవినీతి పేరుకుపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం […]

    The post సింగరేణి సమస్యలపై కేంద్రమంత్రికి వినతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment