• Login / Register
  • Site Logo

    సింగరేణి కమ్యూనిటీ హాల్ ను ప్రభుత్వ, ప్రయివేటు వారికి ఇవ్వద్దు

    Rss వార్తలు

    నవతెలంగాణ -కోల్ బెల్ట్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పైలెట్ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ ను ప్రభుత్వ, ప్రయివేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దని డిమాండ్ చేస్తూ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్( ఐఎన్టియుసి) ఆధ్వర్యంలో సోమవారం జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఐఎన్టీయూసీ, సెక్రెటరీ జనరల్ శ్రీ బి.జనక్ ప్రసాద్ గారి ఆదేశానుసారం, భూపాలపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి.మధుకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూపాలపల్లి జనరల్ మేనేజర్ […]

    The post సింగరేణి కమ్యూనిటీ హాల్ ను ప్రభుత్వ, ప్రయివేటు వారికి ఇవ్వద్దు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment