అమృతలత, అపురూప అవార్డులు‘అమృతలత జీవన సాఫల్య పురస్కారం, ‘ఇందూరు అపురూప అవార్డ్స్’ 2024-25 ప్రదానోత్సవం నవంబర్ 2 ఉదయం 10.30 గంటలకు నిజామాబాదు మామిడిపల్లి లోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి కళ్యాణమండపంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డా.సి.మృణాళిని, వి.ప్రతిమ, నెల్లుట్ల రమాదేవి హాజరవుతారు. ‘అమృతలత జీవన సాఫల్య’ పురస్కారాలను 2024వ సంవత్సరానికిగాను కథ, నవల విభాగంలో వసుంధర, డా. శాంతి నారాయణ, జర్నలిజం విభాగంలో జి. వల్లీశ్వర్, 2025వ సంవత్సరానికి అనువాదం విభాగంలో డా. నలిమెల […]
The post సాహితీ సమాచారం appeared first on Navatelangana.
Leave A Comment