ప్రకాశ కిరాణాలు ఆవిష్కరణపొత్తూరి సుబ్బారావు రచించిన ‘ప్రకాశకిరణాలు’ సంపాదకీయాల సంపుటి ఈనెల 6న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళావేదికలో జరుగుతుంది. డా||కె.వి.రమణాచారి, డా||పి.విజయబాబు, కళా వి.ఎస్.జనార్దనమూర్తి, డా||వంశీ రామరాజు, బ్కెస దేవదాసు, మౌనశ్రీ మల్లిక్, పెద్దూరి వెంకటదాసు, పొత్తూరి జయలక్ష్మి పాల్గొంటారు. ఈ పుస్తకాన్ని కవి, రచయిత వి.యస్.వి.ప్రసాద్కి అంకితం కావిస్తారు.వి.వి.రాఘవరెడ్డి, జి.వి.ఆర్.ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ రెండుతరాల కవిసంగమం సిరీస్ -45ఈ నెల 8న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, […]
The post సాహితీ వార్తలు appeared first on Navatelangana.
Leave A Comment