నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట కు చెందిన ప్రముఖ రచయిత సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు రచించిన “ప్రభాత సుమాలు” గ్రంథం ను సినీ గేయ రచయిత నంది అవార్డ్ గ్రహీత సాదనాల వెంకటస్వామి నాయుడు ఆవిష్కరించారు. ఖమ్మంలోని కాచిరాజుగూడెం జయవిలాసిని గార్డెన్ లో వికాస వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సాహితీ వనభోజన కార్యక్రమం లో ప్రముఖ రచయిత్రి గాజుల భారతీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన పుస్తకావిష్కరణ సభలో విశిష్ట అతిథి గా విచ్చేసిన సాధనాల మాట్లాడుతూ సమాజాన్నీ నిర్దేశం చేసేది […]
The post సాహితీ వనభోజనంలో ప్రభాత సుమాలు ఆవిష్కరణ appeared first on Navatelangana.
Leave A Comment