– సీఐటీయూ జిల్లా నాయకులు అర్జున్ నవతెలంగాణ – అశ్వారావుపేటమోడీ నియంతృత్వాని నిరసనగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు అర్జున్ పిలుపునిచ్చారు. వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, యూనివర్సిటీ నాన్ టీచింగ్ సిబ్బందికి రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ కోరారు. ఈ నెల 12 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని శుక్రవారం ప్రభుత్వ […]
The post సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment