కాసింత చీకటి, కాస్త వెలుతురు, కొంచెం మట్టి, దానిమీదో సరస్సు. ఒండ్రుమట్టి ఒంటికి రాసుకుని నగరంలో ఆకాశ హర్మ్యాల మధ్య వీధుల్లో వెర్రికేకలేసే పిచ్చోడు. అలా గాల్లో చూస్తూ ఏవేవో కలలు కంటాడు. తనలో తాను మాట్లాడుకుంటాడు. కల్లోల కలలని తల్చుకుని కెవ్వుమంటాడు. పుటుకూ పుటుకూ కూకటి వేళ్లుతెగే చప్పుడు వింటూ రోదిస్తాడు. కవి చూపు త్రికాలాల్లో ప్రయాణిస్తుంది. మట్టినాశ్రయించిన బతుకులు. అక్షరాలా పక్కలో కొల్లేటి కొంగలతో పాటు పడుకుని వాటితో పాటే ఎగిరిన బాల్యం. కొన్నికాగడాలు, […]
The post సామూహిక స్వప్నంలోకి మేల్కొలిపే కవిత్వం appeared first on Navatelangana.
Leave A Comment