• Login / Register
  • Site Logo

    సామినేని హంతకుల తేల్చేవరకూ పోరాటం

    Rss వార్తలు

    నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, రైతుసంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్ష, కార్యదర్శి, చింతకాని మండలం పాతర్లపాడుకు మాజీ సర్పంచ్‌ సామినేని రామారావు హత్య జరిగి నేటికీ 17 రోజులు అవుతున్నా దోషులను తేల్చటంలో పోలీసుశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. 19వ తేదీన కాంగ్రెస్‌, బీజేపేతర అఖిలపక్షాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దీనికి ప్రజాస్వామ్య, […]

    The post సామినేని హంతకుల తేల్చేవరకూ పోరాటం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment