• Login / Register
  • Site Logo

    సామాజిక సేవలో పోలీసులు ముందుండాలి

    Rss వార్తలు

    రక్తదాన శిబిరం లో డీఎస్పీ రాజశేఖర్ రాజు నవతెలంగాణ- మిర్యాలగూడ సామాజిక సేవలో పోలీసులు ముందుండాలని డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సేవలను మారవలేదన్నారు. నిత్యం ప్రజా సేవలో ఉండి ప్రాణాలు కోల్పోయిన పోలీసులు కుటుంబాలను ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజల తో ఫ్రెండ్లీగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. పోలీసులు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. రక్తదానం […]

    The post సామాజిక సేవలో పోలీసులు ముందుండాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment