• Login / Register
  • Site Logo

    సాగు నీరు అందించడంలో ఈఈ సమర్థవంతమైన కృషి

    Rss వార్తలు

    ఉద్యోగ విరమణ సభలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభినవతెలంగాణ – వనపర్తిపూజారి మధుసూదన్ రావు నీటి పారుదల శాఖలో కార్యనిర్వహక ఇంజనీరుగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వనపర్తి జిల్లా రైతులకు సాగు నీరు అందించడంలో తన వంతు కృషి చేశారని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అభినందించారు. శుక్రవారం సాగునీటి పారుదల శాఖ ఈఈ పూజారి మధుసూదన్ రావు ఉద్యోగ విరమణ కార్యక్రమం వనపర్తి పట్టణంలోని యం.బి. గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించగా జిల్లా కలెక్టర్ […]

    The post సాగు నీరు అందించడంలో ఈఈ సమర్థవంతమైన కృషి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment