నవతెలంగాణ -సుల్తాన్ బజార్ నేటి సాంకేతిక యుగంలో యంత్రాల వాడకం పెరిగి. పుస్తకాలు చదవడం తగ్గు తోందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు, డాక్టర్. ఏనుగు నరసింహా రెడ్డి అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో పిల్లల వైద్య నిపుణుడు గుండ్లూరు సురేంద్రబాబు తెలుగులో రచించిన ‘పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు’ పుస్తకం ఆంగ్లానువాదం ’18 ప్రిన్సిపుల్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఎగ్జామ్’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఈ పుస్తకం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు […]
The post సాంకేతిక యుగంలో తగ్గుతున్న పుస్తక పఠనం.. appeared first on Navatelangana.
Leave A Comment