• Login / Register
  • Site Logo

    సాంకేతికతతో ఉద్యోగులపై పనిభారం తగ్గించండి

    Rss వార్తలు

    – ఆర్‌టిజిఎస్‌ సమీక్షలో సిఎం చంద్రబాబుఅమరావతి : పాలనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమర్ధత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలని, తద్వారా ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. ఆర్‌టిజిఎస్‌పై ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. సాంకేతికతతో గవర్నెన్స్‌లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృత స్థాయిలో వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. 2026 సంవత్సరం […]

    The post సాంకేతికతతో ఉద్యోగులపై పనిభారం తగ్గించండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment