నవతెలంగాణ – ఆర్మూర్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి అన్యాయం చేశారని, సర్వేలకు విరుద్ధంగా టికెట్లు కేటాయించారని మాజీ కౌన్సిలర్ వనం శేఖర్ ఆరోపించారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడరు. ఈ సందర్భంగా వనం శేఖర్ మాట్లాడుతూ.. సర్వే రిపోర్ట్ ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని నమ్మించి, కేవలం డబ్బులు ఇచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని, తమలాంటి నాయకులకు అన్యాయం చేశారని అన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో […]
The post సర్వేలకు విరుద్ధంగా టికెట్ల కేటాయింపు appeared first on Navatelangana.
Leave A Comment