– కేరళ అఖిల పక్ష సమావేశంలో నిర్ణయంతిరువనంతపురం : కేరళలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ల జాబితా(సర్)కు వ్యతిరేకంగా లెఫ్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నందున దీనికి సంబంధించి న్యాయ సలహా తీసుకుంటామని ఆన్లైన్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు.బీజేపీ మినహా రాజకీయ పార్టీలన్నీ ఈ నిర్ణయానికి తమ మద్దతును ప్రకటించాయి. గత లోక్సభ ఎన్నికల […]
The post సర్పై న్యాయపోరాటం appeared first on Navatelangana.
Leave A Comment