• Login / Register
  • Site Logo

    సర్పంచ్ చొరవతో కాలనీవాసులకు తీరిన నీటి కష్టాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – బాల్కొండమండల పరిధిలోని జలాల్ పూర్  ఇందిరమ్మ కాలనీలో తాగునీటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇందిరమ్మ కాలనీలో తాగునీటి కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని బోరు వేసి కష్టాలు తీర్చాలని ఇటీవల స్థానిక ఎన్నికల్లో కాలనీవాసులు అభ్యర్థులను కోరారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన గుండేటి మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం కాలనీలో నూతనంగా బోర్ వేయించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం […]

    The post సర్పంచ్ చొరవతో కాలనీవాసులకు తీరిన నీటి కష్టాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment