నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. బుధవారం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ […]
The post సరికొత్త ‘క్రేజీ కల్యాణం’ appeared first on Navatelangana.
Leave A Comment