సోషల్ మీడియాను విస్తృతంగా వాడాలి : ఏఐకేఎస్ మాజీ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలను చూపేందుకు సోషల్మీడియాను విస్తృతంగా వాడాలనీ, పాలకులు అనుసరిస్తున్న వ్యవసాయక వ్యతిరేక విధానాలపై పోరాడేలా రైతులను చైతన్యం చేయాలని అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) మాజీ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మూడ్ […]
The post సమస్యలపై పోరాడేలా రైతులను చైతన్యం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment