మంత్రి కొండా సురేఖపై కేసును వెనక్కి తీసుకున్న నాగార్జుననా వ్యాఖ్యలపై చింతిస్తున్నా : మంత్రి సురేఖ నవతెలంగాణ-సుల్తాన్బజార్మంత్రి కొండా సురేఖ, ప్రముఖ నటుడు నాగార్జున మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. నాగార్జునను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఆమె బహిరంగ క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న నాగార్జున మంత్రిపై వేసిన క్రిమినల్ దావా పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని మంత్రి కొండా సురేఖ […]
The post సమసిన వివాదం appeared first on Navatelangana.
Leave A Comment