• Login / Register
  • Site Logo

    సమయపాలన పాటించన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి..

    Rss వార్తలు

    నవతెలంగాణ – క్రిష్ణనారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యలయం అదికారులు సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. బుధవారం 11.20 గంటల వరకు ఏ ఒక్క అధికారి రాకపోవడంతో ప్రజాపాలనలో భాగంగా వివిధ  పనుల కొరకు వచ్చినా ప్రజలు తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంమై ఎంపీడీవోను నవతెలంగాణ వివరణ కోరగా నేను గత రెండు రోజుల క్రిందనే భాద్యతలు స్వీకరించి విధులకు చేరాను సమయపాలన పాటించని ఉద్యోగస్తులపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు […]

    The post సమయపాలన పాటించన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment