• Login / Register
  • Site Logo

    సమగ్ర అధ్యయనంతోనే పరిష్కారం

    Rss వార్తలు

    అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పినరయి విజయన్‌ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోప్రపంచంలో వ్యవసాయ రంగ సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడే పరిష్కార మార్గాలను కనుగొనగలమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. ఆ విధంగా అధ్యయనం చేసేందుకు, పరిష్కారాలను కనుగొనేందుకు ఈ అంతర్జాతీయ సదస్సు ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. ఫౌండేషన్‌ ఫర్‌ ఆగ్రేరియన్‌ స్టడీస్‌ (ఫాస్‌) ఆధ్వర్యాన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు కేరళలోని తిరువనంతపురంలో గురువారం సాయంత్రం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై చర్చిస్తున్న ఈ […]

    The post సమగ్ర అధ్యయనంతోనే పరిష్కారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment