• Login / Register
  • Site Logo

    సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేత..

    Rss వార్తలు

    జిల్లా ఉద్యాన శాఖ అధికారి..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  ఉద్యాన శాఖ ఆద్వర్యంలో ఈ ఆర్దిక సం. 2025-26 గాను  అమలు పరుస్తున్న ఎం ఐ డి హెచ్ పథకంలో ఉద్యాన యాంత్రికరణ విభాగంలో పవర్ టిల్లర్స్, పవర్ వీడర్స్, బ్రష్ కట్టర్స్, స్ప్రెయర్స్, మిని ట్రాక్టర్లను 40 నుంచి 50 శాతం సబ్సిడీ పై రైతులకు సరఫరా చేయుటకు అందుబాటులో ఉన్నాయని ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. పవర్ టిల్లర్స్ .. ఎస్టి- 01 , ఇతర పెద్ద రైతులు (5 ఎకరాలకు మించి) […]

    The post సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేత.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment